telugu navyamedia

ఎన్ చంద్రబాబునాయుడు

ఆంధ్రప్రదేశ్ అమరావతిలో బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలానీ కొత్త క్యాంపస్ ఏర్పాటు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలానీ కొత్త క్యాంపస్ ఏర్పాటు కానుంది. వెయ్యి కోట్ల రూపాయలతో దీనిని ఏర్పాటు

శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్​

navyamedia
శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్​ హాజరయ్యారు. పాఠశాలకు చేరుకున్న చంద్రబాబుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన

ఈ రోజు సీఎం చంద్రబాబు తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో పర్యటించనున్నారు.

navyamedia
గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు రాజమహేంద్రవరం వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొవ్వూరు సమీపంలోని మలకపల్లి గ్రామానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి తన పర్యటనలో

వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం: నారా లోకేష్

navyamedia
సీఎం చంద్రబాబు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజారాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్య, ఐటీ శాఖల

పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి, ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ: షర్మిల

navyamedia
రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీల ఎంపీలపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదిస్తున్నా టీడీపీ, వైసీపీ, జనసేన,

మా తదు పరి గమ్యం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం: కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్

navyamedia
మా తమ తదుపరి గమ్యం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం అనికాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ అన్నారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లోని 22 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ క్యాంపస్

బనకచర్ల ప్రాజెక్టు ఇరు రాష్ట్రాలకూ ప్రయోజనకరము చర్చల ద్వారా సామరస్యంగా అభ్యంతరాలను పరిష్కరించుకుందాము: ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు కీలక సూచనలు చేశారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రాజెక్టుపై విస్తృత చర్చ జరిగింది. గత పదేళ్లలో

నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది పలు ప్రాజెక్టుల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది

navyamedia
ఏపీ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. 7వ ఎస్ఐపీబీ (SIPB) సమావేశంలో అమోదం తెలిపిన‌ 19 ప్రాజెక్టులకు (19 Projects) సంబంధించి రూ. 28,546 కోట్ల పెట్టుబడులకు

అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువపత్రాన్ని అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి అరుదైన గౌరవం లభించింది. ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)

అమరావతిలో నేడు “సుపరిపాలనలో తొలి అడుగు’ కూటమి ప్రభుత్వం బహిరంగ సభ

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఈ నెల 12వ తేదీతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అమరావతి రాజధానిలో నేడు బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం

యోగాంధ్ర పై జగన్ చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

navyamedia
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా, గిన్నిస్ రికార్డు స్థాయిలో చేపట్టిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంపై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

యోగా డే గ్రాండ్ సక్సెస్‍పై సీఎం చంద్రబాబు సమీక్ష

navyamedia
విశాఖ కలెక్టరేట్‍లో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖతో పాటు రాష్ట్రవ్యాప్తంగా యోగాడే జరిగిన తీరుపై చర్చ జరిపారు. పలు ప్రపంచ రికార్డుల సాధనపై మంత్రులు, ఎమ్మెల్యేలు,