telugu navyamedia

ఎన్ చంద్రబాబునాయుడు

డైవర్షన్ రాజకీయాలు పక్కనపెట్టి, దమ్ముంటే అసెంబ్లీలో కల్తీ లడ్డూపై చర్చకు జగన్ రావాలి: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

navyamedia
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే వైసీపీ నేతలు దిగజారుడు భాష, బూతులతో దాడి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ

రాజకీయాలలో వ్యక్తిగత దూషణలతో పాటు భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం: ఎమ్మెల్యే సుజనా చౌదరి

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై విజయవాడ (పశ్చిమ) బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు. రాష్ట్రంలో కక్ష రాజకీయాలు శ్రేయస్కరం కాదని, వ్యక్తిగత దూషణలతో పాటు

భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: సీఎం చంద్రబాబు

navyamedia
వేంకటేశ్వర స్వామిని బజారుకు ఈడ్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, NDDB నివేదిక ఆధారంగానే మాట్లాడాను.. కల్తీ నెయ్యి వ్యవహారంపై వాస్తవాలు వెలికితీయాలని సిట్ (SIT) ఏర్పాటు చేసింది కూడా

కుప్పంలో 5,555 ఈ-సైకిళ్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు; గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో నమోదు

navyamedia
కలిసి కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, శివపురంలోని నివాసం నుంచి తూంసీ వద్ద ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కుప్పంలో 5,555 ఈ- సైకిళ్లు పంపిణీ

నేడు భీమవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్

navyamedia
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పార్టీ వైసీపీ అవినీతి మూలాల నుంచి పుట్టిందని ఆయన

నేటి నుండి మూడు రోజుల పాటు గుంటూరు, కుప్పం నియోజకవర్గాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు, కుప్పం నియోజకవర్గాల్లో పర్యటించి పలు కీలక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. శుక్రవారం గుంటూరులో పర్యటించిన అనంతరం, మూడు రోజుల పాటు

డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి కాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ ను విడుదల చేసిన సీఎం చంద్రబాబు

navyamedia
ఏపీలో వివిధ రకాల క్యాన్సర్లను నియంత్రించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో కేన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించిందని

‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

navyamedia
అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, దివంగత కృష్ణవేణి జీవిత చరిత్ర ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రాసిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి

అజిత్ పవార్ కు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సంతాపం

navyamedia
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సంతాపం తెలిపింది. ఈ రోజు ఉదయం జరిగిన కేబినెట్ సమావేశంలో సంతాప తీర్మానం

అజిత్ పవార్ దుర్మరణంపై పలువురు రాజకీయ నాయకలు, ప్రముఖులు సంతాపం తెలిపారు

navyamedia
బారామతి విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో ఫోన్ లో మాట్లాడిన మోదీ, అమిత్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చారు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గణతంత్ర దిన వేడుకలను నిర్వహించారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరేడ్ మైదానంలో జరిగిన ఈ వేడుకలు ప్రభుత్వ ప్రతిష్ఠను చాటేలా

సోషల్ మీడియాలో సెన్సేషన్: యంగ్ లీడర్స్ అంతా చలికి వణుకుతుంటే, చంద్రబాబు మాత్రం తన విజన్‌తో వేడి పుట్టిస్తున్నారు

navyamedia
చుట్టూ ఉన్న యంగ్ బ్యాచ్ అంతా స్విట్జర్లాండ్ గడ్డకట్టే చలికి భయపడి, గొంతు వరకు జిప్పులు వేసుకుని భారీ జాకెట్లలో కనిపిస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం తన