‘ఒకే నగరం-ఒకటే సంబరం’ విజయవాడ ఉత్సవ్ కు ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేశ్
‘ఒకే నగరం-ఒకటే సంబరం’ అనే నినాదంతో విజయవాడ ఉత్సవ్ ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, రాష్ట్ర ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్