శశికళ తమిళనాడు లో తన సొంత పార్టీ ‘ఆల్ ఇండియా పురుచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం’ (AIPTMMK)ని ప్రకటించారు
తమిళనాడు లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న

