నేడు ఉప రాష్ట్రపతి ఎన్నిక కు పోలింగ్: తొలి ఓటు వేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీnavyamediaSeptember 9, 2025 by navyamediaSeptember 9, 20250348 ఉప రాష్ట్రపతి ఎన్నిక కు పోలింగ్ మొదలైంది. పార్లమెంటు కొత్త భవనంలో ఉదయం 10 గంటలకు మొదలైన పోలింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. Read more