“గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా జీతో ఆయన నివాసంలో అర్థవంతమైన సమావేశం జరిపాను. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న సమస్యలపై, ప్రజా మరియు పరిపాలనా ప్రాముఖ్యత
పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న సముద్ర తీర ప్రాంత కోత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.