తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25వ తేదీన జరగాల్సిన కేబినెట్ భేటీ ఐదుగురు మంత్రులు ఢిల్లీలో
తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని
దేశ రాజధాని ఢిల్లీలోని శ్రమ శక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బనకచర్ల అంశంపై రెండోసారి పాటిల్తో రేవంత్ సమావేశం అయ్యారు. ఈ ప్రాజెక్ట్ ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకం మా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్
కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ గురువారం ఇక్కడి జల్ సౌధలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ,