ప్రపంచంలోనే పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలీ లిల్లీ సుమారు రూ.9 వేల కోట్ల తెలంగాణ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ క్రమంలో దేశంలోనే మొదటిసారిగా
ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే యాత్రా స్థలంగా పరిగణించబడే తిరుమల ఆలయంలో AI-ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు.
నేను డాక్టర్ తో మాట్లాడాలనుకున్నాను. కానీ ఫోనులో మాట్లాడలేని పరిస్థితి! నా జన్మదినం నాడు నా మిత్రుడు నాకు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాడు. కానీ, ఫోనులో వినరాని పరిస్థితి!