ఆధునిక జీవనశైలిలో తీసుకునే ఆహారం కూడా ఒక ఫ్యాషనైపోయింది. డైట్ చేయాలి.. సన్నబడాలనే ఉద్దేశంతో కొందరైతే అసలు దేవుడి ప్రసాదం తిన్నట్లుగా తింటుంటారు. మరికొందరు బ్రెడ్ తీసుకోవడాన్ని
చాలామంది రోజంతా కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ స్క్రీన్లు చూస్తూ ఉంటారు. దీనివల్ల కంటి చూపు బలహీనపడటం మొదలవుతుంది. ఇక వయస్సు పెరుగుతుంటే కూడా కంటి చూపు మందగిస్తుంది.