ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. పలువురు మంత్రులతో పాటు హేమాహేమీల వంటి నేతలు ఓటమి దిశలో ఉన్నారు. మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు,
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారన్న దానిపై తాజాగా చాల సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. అయితే ఇందులో ఎవరూ కూటమి సునామీని ఊహించలేదు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం మరియు జనసేన కూటమి గెలుపు జెండా ఎగరేయబోతోందని SURVEY FACTORY సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం మరియు జనసేన కూటమి గెలుపు జెండా ఎగరేయబోతోందని CHANAKYA STRATEGIES సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
బయ్యారం మండలం కొత్తపేట జిల్లా మహబూబాద్కు చెందిన ప్రకాష్ అనే ఉద్యోగార్థి కంబోడియాలో శారీరకంగా దాడి చేసి చిత్రహింసలకు గురిచేసిన తర్వాత దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో
ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా సాగాయి. పోలింగ్ శాతం భారీగా పెరిగిపోయింది. దేశంలోనే రికార్డు స్దాయిలో 82 శాతం పోలింగ్ నమోదైన
మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో నాలుగు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని
ప్రముఖ విద్యావేత్త, రత్నం విద్యాసంస్థల అధినేత కొర్రపాటి వెంకటరత్నం కన్నుమూశారు. ఆయన వయస్సు 82 ఏళ్లు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు.