telugu navyamedia

ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం కూటమి ప్రభంజనం, ఓటమి దిశగా వైసీపీ హేమాహేమీలు

navyamedia
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం  కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. పలువురు మంత్రులతో పాటు హేమాహేమీల వంటి నేతలు ఓటమి దిశలో ఉన్నారు. మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు,

ఆంధ్రప్రదేశ్ లో కేకే సర్వే వేసిన అంచనా నిజమైంది.

navyamedia
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారన్న దానిపై తాజాగా చాల సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. అయితే ఇందులో ఎవరూ కూటమి సునామీని ఊహించలేదు.

ఏపీ లో సైకిల్ దే విజయ కేతనం, NDA కూటమికి దక్కనున్నఅధికార పగ్గాలు: PULSE TODAY సర్వే

navyamedia
ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం మరియు జనసేన కూటమి గెలుపు జెండా ఎగరేయబోతోందని PULSE TODAY సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

ఏపీ లో సైకిల్ దే ఆధిక్యం , ఈసారి కూటమికే అవకాశం : SURVEY FACTORY ఫలితాలు

navyamedia
ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం మరియు జనసేన కూటమి గెలుపు జెండా ఎగరేయబోతోందని SURVEY FACTORY సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

ఏపీ లో తిరగని ఫ్యాను, ఈసారి సైకిల్ దే జోరు, కూటమికే పట్టం కట్టిన ఓటరన్న: RISE సర్వే

navyamedia
ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం మరియు జనసేన కూటమి గెలుపు జెండా ఎగరేయబోతోందని RISE సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. పోటీ

ఆంధ్ర ప్రదేశ్ లో సైకిల్ కే జై కొట్టిన ఓటర్లు, NDA కూటమిదే అధికారం: CHANAKYA STRATEGIES సర్వే

navyamedia
ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం మరియు జనసేన కూటమి గెలుపు జెండా ఎగరేయబోతోందని CHANAKYA STRATEGIES సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో సైకిల్ హవా, NDA కూటమికే విజయం: PIONEER సర్వే

navyamedia
ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం మరియు జనసేన కూటమి ఏక పక్షంగా గెలవబోతోందని పయనీర్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. పోటీ

ఏపీ లో తెలుగు దేశం కూటమి దే గెలుపు బావుటా: KK సర్వే

navyamedia
ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం మరియు జనసేన కూటమి విజయ దుందుభి మోగించ బోతోందని KK సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

కంబోడియాలో తెలంగాణ కొత్తపేట జిల్లా మహబూబాద్‌కు చెందిన వ్యక్తి చిత్రహింసలకు గురయ్యాడు.

navyamedia
బయ్యారం మండలం కొత్తపేట జిల్లా మహబూబాద్‌కు చెందిన ప్రకాష్‌ అనే ఉద్యోగార్థి కంబోడియాలో శారీరకంగా దాడి చేసి చిత్రహింసలకు గురిచేసిన తర్వాత దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో

ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి అనుకూలం: ప్రముఖ సెఫాలజిస్ట్ సంజయ్ కుమార్

navyamedia
ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా సాగాయి. పోలింగ్ శాతం భారీగా పెరిగిపోయింది. దేశంలోనే రికార్డు స్దాయిలో 82 శాతం పోలింగ్ నమోదైన

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది

navyamedia
మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో నాలుగు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని

రత్నం విద్యాసంస్థల అధినేత “కే వెంకట రత్నం” కన్నుమూత

navyamedia
ప్రముఖ విద్యావేత్త, రత్నం విద్యాసంస్థల అధినేత కొర్రపాటి వెంకటరత్నం కన్నుమూశారు. ఆయన వయస్సు 82 ఏళ్లు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు.