telugu navyamedia

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం నిధుల మంజూరు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం ఏకంగా రూ.1,000 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది.

భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానం: ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. గతంలో ఉన్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్థానంలో తాము ‘స్పీడ్ ఆఫ్

ఆంధ్రప్రదేశ్‌ ను చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రశంసలు కురిపించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని నరేంద్ర

యూరియా సరఫరాపై చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి పై తక్షణమే ఎరువులు కేటాయించిన జేపీ నడ్డా

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూరియా సరఫరాపై సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఆయన ఫోన్ చేసి,

హైదరాబాద్-చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు ప్రాథమిక ఆమోదం, అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌ లో ఎనిమిది స్టేషన్లను నిర్మించనున్నారు.

navyamedia
హైదరాబాద్-చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు సీఆర్‌డీఏ మీదుగా వెళ్లనుంది. మొత్తం 744.5 కిలోమీటర్ల పొడవైన ఈ అలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ కారిడార్‌లో అత్యధికంగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఎరువులు త్వరితగతిన అందించాలి అధికారులతో అచ్చెన్నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. త్వరితగతిన రైతులకు ఎరువులు అందించాలని సూచించారు. వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ అధికారులతో

ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్ల సర్వీసుల్లో కూడా స్త్రీశక్తి పథకాన్ని వర్తింపజేయడానికి ఆమోదం తెలిపిన: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘స్త్రీశక్తి’ పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెద్ద ఎత్తున ఉచితంగా ప్రయాణిస్తున్నారు. కేవలం సోమవారం

ఆంధ్రప్రదేశ్‌ లో సెమీకండక్టర్ ప్రాజెక్టు కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది

navyamedia
దేశంలో సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం ఒక పెద్ద ముందడుగు వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నాలుగు కొత్త ప్రాజెక్టులకు

2026 జూన్ 5 కల్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌

navyamedia
వచ్చే ఏడాది జూన్ 5 కల్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన

ఎయిర్‌బస్‌తో కీలక భేటీ – ఆంధ్రప్రదేశ్‌ను విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా లోకేష్ కీలక పావులు

navyamedia
సింగపూర్ పర్యటనలో భాగంగా ఎయిర్‌బస్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీతో లోకేష్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌ను విమానయాన రంగంలో ఒక ప్రధాన

పేదరిక నిర్మూలనకు చంద్రబాబు మార్గనిర్దేశం – పీ4 కింద 250 కుటుంబాల దత్తత

navyamedia
తన అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో జీరో పావర్టీ పీ4పై

ఏపీ, తెలంగాణ నియోజకవర్గాల పునర్విభజనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు – పిటిషన్ తోసిపుచ్చిన ధర్మాసనం

navyamedia
ఏపీ, తెలంగాణ‌ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన