telugu navyamedia

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ గదులు ఏర్పాటు కు ప్రభుత్వ నిర్ణయం

navyamedia
పాఠశాల వేళల్లో విద్యార్థులు అనారోగ్యానికి గురైనప్పుడు లేదా ఆటల సమయంలో గాయపడినప్పుడు విశ్రాంతి చాలా కీలకం. ఇలాంటి సందర్భాల్లో విద్యార్థిని కొంతసేపు విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించడం,

నెల్లూరులో భారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్న టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్

navyamedia
ప్రముఖ టాటా గ్రూప్‌కు చెందిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL), ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్రంలో భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. నెల్లూరులో రూ. 6,675

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు కు నిర్ణయం

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేసింది. 9 జిల్లాల్లో మాత్రం ఎలాంటి

తుపాను బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తక్షణ సహాయక చర్యలు

navyamedia
తుపాను బాధితులకు అత్యవసర ఆహార వస్తువులు ఉచితంగా పంపిణీ. ప్రభావిత కుటుంబాలు, మత్స్యకారులకు సరకులు ఉచితంగా అందించాలని ఆదేశం. మత్స్యకారులకు 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని

తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పు డు ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే రెండో స్థానంలో ఉండేది: మాజీ సీఎం ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉమ్మడిగా ఉంటేనే బాగుండేదని.. తాను ఇప్పటికీ అదే కోరుకుం టున్నానని ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం నిధుల మంజూరు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం ఏకంగా రూ.1,000 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది.

భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానం: ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. గతంలో ఉన్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్థానంలో తాము ‘స్పీడ్ ఆఫ్

ఆంధ్రప్రదేశ్‌ ను చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రశంసలు కురిపించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని నరేంద్ర

యూరియా సరఫరాపై చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి పై తక్షణమే ఎరువులు కేటాయించిన జేపీ నడ్డా

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూరియా సరఫరాపై సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఆయన ఫోన్ చేసి,

హైదరాబాద్-చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు ప్రాథమిక ఆమోదం, అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌ లో ఎనిమిది స్టేషన్లను నిర్మించనున్నారు.

navyamedia
హైదరాబాద్-చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు సీఆర్‌డీఏ మీదుగా వెళ్లనుంది. మొత్తం 744.5 కిలోమీటర్ల పొడవైన ఈ అలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ కారిడార్‌లో అత్యధికంగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఎరువులు త్వరితగతిన అందించాలి అధికారులతో అచ్చెన్నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. త్వరితగతిన రైతులకు ఎరువులు అందించాలని సూచించారు. వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ అధికారులతో

ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్ల సర్వీసుల్లో కూడా స్త్రీశక్తి పథకాన్ని వర్తింపజేయడానికి ఆమోదం తెలిపిన: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘స్త్రీశక్తి’ పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెద్ద ఎత్తున ఉచితంగా ప్రయాణిస్తున్నారు. కేవలం సోమవారం