ఆంధ్రప్రదేశ్ లో హిందూజాగ్రూప్తో రూ.20,000 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎంవోయూ: ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఇంధన రంగాల అభివృద్ధికి ఊతమిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ హిందూజా గ్రూప్తో రూ.20,000 కోట్ల

