టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు. ఇటీవలే కేంద్రప్రభుత్వం ఆయనను గోవా గవర్నర్గా నియమించిన విషయం
ఉదయం 10 గంటలకు మహానాడు రెండో రోజు వేడుక ప్రారంభం అవుతుంది. ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పిస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్న