తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరద ఉద్ధృతి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను ఎత్తి అధికారులు
తెలుగు రాష్ట్రాలలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం.
నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో దాదాపు వాయువ్య