telugu navyamedia

అంబటి రాంబాబు

అభివృద్ధిని పక్కనపెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ నైజం: మంత్రి నిమ్మల రామానాయుడు

navyamedia
సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కాపుల సంక్షేమం, అభివృద్ధి గురించి

సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

navyamedia
సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ముఖ్యమంత్రిని, ఆయన తల్లిని కించపరిచేలా అంబటి

డైవర్షన్ రాజకీయాలు పక్కనపెట్టి, దమ్ముంటే అసెంబ్లీలో కల్తీ లడ్డూపై చర్చకు జగన్ రావాలి: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

navyamedia
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే వైసీపీ నేతలు దిగజారుడు భాష, బూతులతో దాడి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ

వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింన కోర్ట్

navyamedia
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది.

అంబటి రాంబాబు ముఖ్యమంత్రికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

navyamedia
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంబటి వ్యాఖ్యలు అత్యంత

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా చేతులెత్తేసిన అంబటి రాంబాబు ఇప్పుడు చర్చకు పిలవడం సిగ్గుచేటు: నిమ్మల రామానాయుడు

navyamedia
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని, ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుపై కేసు నమోదు

navyamedia
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులను బెదిరించినందుకు కేసు నమోదైంది. గుంటూరులో నిన్న వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న అంబటి రాంబాబుకు

గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి

navyamedia
వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన కేసులో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నేడు విచారణకు హాజరయ్యారు.

అంబటి రాంబాబు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాఖలు చేసిన రీపోలింగ్ పిటిషన్ ఏపి హైకోర్టు డిస్మిస్ చేసింది

navyamedia
ఏపీలో మే 13న పోలింగ్ జరిగిన సత్తెనపల్లి 4 బూత్ లో రీపోలింగ్ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని అంబటి రాంబాబు ఏపి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ