విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్ హిట్ అయిందని, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉదయం 6 గంటలకు
యోగా ప్రాముఖ్యతను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లి, దానికి విస్తృత ప్రచారం కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అర్ధాంగి నారా
రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సి.ఎస్. బి.రాజశేఖర్ ఆద్వర్యంలో జరిగిన
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నం రానున్నారు. రేపు విశాఖలోని ఆర్కే బీచ్లో జరగనున్న యోగా కార్యక్రమంలో ఆయన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విశాఖపట్నంలో పర్యటించారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో చేపట్టనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమం ఏర్పాట్లను ఆయన
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విశాఖ లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి 10.40 గంటలకు విశాఖ చేరుకుంటారు.
విశాఖ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం – అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహకంలో భాగంగా యోగాంధ్ర – యోగాంధ్రలో పాల్గొన్న మంత్రులు డీబీవీ స్వామి, వంగలపూడి