telugu navyamedia

పవన్ కళ్యాణ్

నర్సీపట్నం అభివృద్ధి నివేదిక స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుకి అందజేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

navyamedia
స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుకి నర్సీపట్నం అభివృద్ధి నివేదిక అందజేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ​ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారిని శుక్రవారం స్పీకర్

రోడ్ల విస్తరణ ప్రకృతికి నష్టం కలగకుండా ప్రభుత్వం సమతుల్యత పాటిస్తుంది: పవన్ కళ్యాణ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేటి సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రోడ్ల విస్తరణ మరియు పర్యావరణ పరిరక్షణపై కీలక ప్రసంగం చేశారు. రోడ్ల విస్తరణ సమయంలో 100

నేడు విశాఖపట్నం లో అత్యంత వైభవంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) – 2026 కార్యక్రమాలు నిర్వహించారు.

navyamedia
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) – 2026 లో భాగంగా ఫిబ్రవరి 18న అత్యంత వైభవంగా ప్రధాన కార్యక్రమాలు నిర్వహించారు.   భారత

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ

navyamedia
ఫిబ్రవరి 14, 2026న ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ జరిగింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 2026-27 వార్షిక

రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారుచేసి వైసీపీ మహాపరాధం చేసింది: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

navyamedia
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జనసేన జనరల్ పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారుచేసి వైసీపీ మహాపరాధం చేసిందని ఆయన ఆరోపించారు.

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ మాట్లాడిన విధానం నాపై ఎంతో ప్రభావం చూపింది: నారా లోకేశ్‌

navyamedia
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మంత్రి నారా లోకేశ్‌. తాను మొదటి సారి పవన్‌ను కలిసిన సందర్భం గురించి చెప్పారు. కాకినాడ జేఎన్‌టీయూలో జరిగిన

కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా సమావేశమైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

navyamedia
“గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా జీతో ఆయన నివాసంలో అర్థవంతమైన సమావేశం జరిపాను. ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న సమస్యలపై, ప్రజా మరియు పరిపాలనా ప్రాముఖ్యత

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్ తో పవన్ కళ్యాణ్ సమావేశం

navyamedia
రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్ తో సమావేశం అయ్యారు. పిఠాపురం రైల్వే

అజిత్ పవార్ దుర్మరణంపై పలువురు రాజకీయ నాయకలు, ప్రముఖులు సంతాపం తెలిపారు

navyamedia
బారామతి విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో ఫోన్ లో మాట్లాడిన మోదీ, అమిత్

నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆధ్యాత్మిక, పర్యావరణ మరియు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటన ప్రారంభంలో

‘పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం’ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. జనవరి 9, 2026 నుంచి మూడు

నేటి నుండి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

navyamedia
డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో జిల్లా అభివృద్ధి,