నేడు రాష్ట్ర సచివాలయంలో నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఆరో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు.

