telugu navyamedia

ఎన్ చంద్రబాబునాయుడు

నేడు ‘దివ్యాంగ శక్తి పథకం’ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంచిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన దివ్యాంగ శక్తి పథకం నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి

జెన్ కో ప్లాంట్ల కార్మికులకు, ఉద్యోగులకు, విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

navyamedia
“రికార్డు స్థాయిలో ఒక్కరోజే 6160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో కొత్త చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (APGENCO)కు అభినందనలు. కూటమి ప్రభుత్వ 20

ఏపీలో గ్రామ పంచాయతీల పునర్‌వర్గీకరణకు అనుమతిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

navyamedia
ఏపీ  రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పునర్‌వర్గీకరణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు మూడు రకాలుగా ఉన్న పంచాయతీలను, ఇకపై జనాభా, వార్షిక ఆదాయం ఆధారంగా

ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సాయంతో వైద్యసేవలు: మంత్రి సత్యకుమార్

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏఐ సేవలతో 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 18 స్టార్టప్ సంస్థలతో కలిసి వైద్య పరీక్షలు, ఇతర సేవల్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.

మూడో బిడ్డను కనే దంపతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా సమతుల్యతను కాపాడేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును అరికట్టి, జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు సరికొత్త ‘జనాభా నిర్వహణ విధానం’

వచ్చే విద్యా సంవత్సరంలో కర్నూలు క్లస్టర్ వర్సిటీ పూర్తిచేస్తాం: శాసనసభలో మంత్రి నారా లోకేష్

navyamedia
కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించి రూ.139 కోట్లు మంజూరు కాగా, అందులో రూసా పథకం కింద రూ.55 కోట్లు ఇప్పటికే ఖర్చుచేయడం జరిగింది. బ్యాలెన్స్ పనులు వచ్చే

సీఎం చంద్రబాబు నాయుడు ను ప్రశంసించిన గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్

navyamedia
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు తో

బిల్ గేట్స్ కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

navyamedia
ప్రపంచ ప్రఖ్యాత అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈరోజు ఏపీలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బిల్ గేట్స్ గన్నవరం ఎయిర్ ఫోర్టుకు చేరుకున్నారు. ముందుగా

ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్ షా తో సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా సమావేశమయ్యారు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వీటితో పాటు వివిధ అంశాల్లో రాష్ట్రానికి సహకారం

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

navyamedia
ఆంధ్రప్రదేశ్‌‌లోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయంపై విజ్ఞప్తి. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్, తాగునీటి భద్రతకు ఇవి ఎంతో ముఖ్యమని వివరించిన సీఎం చంద్రబాబు.

ఢిల్లీ విమానాశ్రయంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను కలిశాను! ఆయనను కలవడం ఆనందంగా ఉంది: చంద్రబాబు నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రులతో సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబును క్రికెట్ దిగ్గజం,

వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం

navyamedia
‘ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలలవారీగా సమీక్షించుకోవాలి. క్షేత్రస్థాయిలో పనులను బేరీజు వేసుకోవాలి. ప్రతీ నెలా రెండు సార్లు కేబినెట్ సమావేశాలు, ఎస్ఐపీబీ ద్వారా ప్రాజెక్టులకు ఆమోదం