రాజస్తాన్లో హై అలెర్ట్ – జై సల్మేర్, రాంఘడ్, బడ్మేర్, ఫలోది, పోక్రాన్, బికనీర్, గంగానగర్లో బ్లాకౌట్ – సాయంత్రం 5 నుంచి జనం ఇళ్లల్లోనే ఉండాలని భారత్ ఆర్మీ ఆదేశాలు – నిన్నటి మాదిరిగా ఇవాళ కూడా జై సల్మేర్లో పాక్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరిక