వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు . పార్టీ బలోపేతం, బూత్ కమిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి తప్పకుండా మళ్లీ మనం అధికారంలోకి
పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్సీపీ స్థాపించి 15 ఏళ్లు అవుతోంది. 14 ఏళ్ల వైయస్సార్సీపీ ప్రయాణంలో మొదటి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. టీడీపీతో రాజకీయంగా విభేదించానే తప్ప చంద్రబాబు గారి కుటుంబంతో
వల్లభనేని వంశీ, కొడాలి నానిలకు ఘోర పరాభవం ఎదురైంది. ఓటమి దిశగా వల్లభనేని వంశీ, కొడాలి నాని ఉన్నారు. దీంతో కౌంటింగ్ సెంటర్ల నుంచి వెళ్లిపోయారు. వైసీపీలో
ఏపీ లో ఈరోజు వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఉదయం నుంచే NDA కూటమి సానుకూల ఫలితాలతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉన్న కూటమి
ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు ఆధిక్యం కనబరుస్తున్నారు. అయితే, పలు చోట్ల అధికార వైసీపీకి చెందిన మంత్రులు వెనుకంజలో ఉన్నారు. డోన్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు గురువారం అనుమతించింది. జస్టిస్ ఎం. లక్ష్మణ్,
ఈరోజు నుంచి అమరావతి ధనవంతులకే కాదు అందరికీ చెందుతుందన్న ప్రకటనతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 50,793 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీని ప్రారంభించి,
ముఖ్యమంత్రి వై.ఎస్. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పెదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద దాదాపు 51 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని