telugu navyamedia

YCP

మిర్చి యార్డ్ పర్యటనపై జగన్‌పై మరో కేసు నమోదు – వైసీపీ నేతలకు నోటీసులు

navyamedia
 మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై  మరో కేసు నమోదు అయ్యింది. జగన్ మిర్చి యార్డ్ పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్ జగన్ భేటీ

navyamedia
వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు . పార్టీ బలోపేతం, బూత్ కమిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి తప్పకుండా మళ్లీ మనం అధికారంలోకి

వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం

navyamedia
పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌ రెడ్డి. వైయస్సార్సీపీ స్థాపించి 15 ఏళ్లు అవుతోంది. 14 ఏళ్ల వైయస్సార్సీపీ ప్రయాణంలో మొదటి

చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో వ్యక్తిగతంగా విభేదాలు లేవు: విజయసాయిరెడ్డి

navyamedia
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. టీడీపీతో రాజకీయంగా విభేదించానే తప్ప చంద్రబాబు గారి కుటుంబంతో

వైసీపీ పార్టీ కి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా

navyamedia
వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా

కౌంటింగ్ సెంటర్ల నుంచి వెళ్లిపోయిన వల్లభనేని వంశీ, కొడాలి నాని

navyamedia
వల్లభనేని వంశీ, కొడాలి నానిలకు ఘోర పరాభవం ఎదురైంది. ఓటమి దిశగా వల్లభనేని వంశీ, కొడాలి నాని ఉన్నారు. దీంతో కౌంటింగ్ సెంటర్ల నుంచి వెళ్లిపోయారు. వైసీపీలో

ఆంధ్రప్రదేశ్ లో క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తున్న NDA కూటమి

navyamedia
ఏపీ లో ఈరోజు వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఉదయం నుంచే NDA కూటమి సానుకూల ఫలితాలతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉన్న కూటమి

ఏపీలో వెనుకబడ్డ వై సి పి మంత్రులు

navyamedia
ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు ఆధిక్యం కనబరుస్తున్నారు. అయితే, పలు చోట్ల అధికార వైసీపీకి చెందిన మంత్రులు వెనుకంజలో ఉన్నారు. డోన్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

అంబటి రాంబాబు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాఖలు చేసిన రీపోలింగ్ పిటిషన్ ఏపి హైకోర్టు డిస్మిస్ చేసింది

navyamedia
ఏపీలో మే 13న పోలింగ్ జరిగిన సత్తెనపల్లి 4 బూత్ లో రీపోలింగ్ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని అంబటి రాంబాబు ఏపి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది

navyamedia
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు గురువారం అనుమతించింది. జస్టిస్ ఎం. లక్ష్మణ్,

అమరావతి అందరికీ చెందుతుందని, వైఎస్ఆర్ జయంతి నాడు ఇళ్ల నిర్మాణం ప్రారంభం: జగన్

navyamedia
ఈరోజు నుంచి అమరావతి ధనవంతులకే కాదు అందరికీ చెందుతుందన్న ప్రకటనతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 50,793 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీని ప్రారంభించి,

సీఎం హోదాలో జగన్ తొలి కార్యక్రమం అమరావతిలో

navyamedia
ముఖ్యమంత్రి వై.ఎస్. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పెదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద దాదాపు 51 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని