తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ పాడెను మోశారు. అందెశ్రీ అంత్యక్రియలు హైదరాబాద్ నగర శివారులోని ఘట్కేసర్లో నిర్వహించారు. ఈ అంతిమ సంస్కారాలకు
ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రూపశిల్పి అందెశ్రీ ఆకస్మికంగా కన్నుమూశారు. గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు ఆయన మరణవార్తతో
ప్రముఖ తెలుగు రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని అందుకున్నారు. ప్రఖ్యాత ఒడియా రచయిత గోపీనాథ్ మహంతి రచించిన ‘దాడిబుధ’ నవలను
రాష్ట్రంలో ప్లానింగ్లేని పాలన నడుస్తోందని, కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇళ్లు వచ్చే దుస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ధ్వజమెత్తారు. ఒక కాలనీని ఎంత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామో
రచయిత , సీనియర్ జర్నలిస్ట్ , చారిత్రిక పరోశోధకుడు భగీరథ రచించిన ‘నాగలాదేవి ‘ నవలను కన్నడంలోకి అనువదిస్తానని వీరశైవ కళాశాల తెలుగు అధ్యాపకులు ప్రొఫెసర్ డాక్టర్
అక్షరాలు కుప్పపోస్తే పుస్తకమవుతుంది, వాక్యాలు పేరిస్తే కవిత్వమవుతుంది, అందులో గుండెను తట్టే అనుభూతి వుండదు. అక్షరాలు కుప్పపోయడం వాక్యాలు పేర్చడం మంచి రచన లక్షణం కాదని గ్రహించిన
జాతీయ సోదరుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 24న జరుపుకుంటారు. ఇది మన జీవితంలో సోదరుల ప్రాముఖ్యతను గుర్తించి, గౌరవించే ప్రత్యేక సందర్భం. సోదరుడుకి మన హృదయాలలో