వరంగల్ – కరీంనగర్ పట్టణాల సమగ్రాభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బృహత్ ప్రణాళికను ప్రకటించారు. ఈ రెండు పట్టణాలకు ఔటర్ రింగ్ రోడ్లను పూర్తి
బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో నిర్వహించిన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ స్వయంగా పాల్గొని పలు ఆధునాతన వైద్య
ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెనెడీ స్కూల్లో ‘లీడర్షిప్ ఇన్ ది 21st సెంచరీ’ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ప్రోగ్రామ్ను పూర్తి చేసిన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్
మిర్యాలగూడలో రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ
పాఠశాల విద్యా శాఖకు చెందిన జూనియర్ అసిస్టెంట్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం నాడు ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నుండి రూ.10,000 లంచం డిమాండ్ చేసి,
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
హైదరాబాద్ రైల్వే హబ్ కాబోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026-27 బడ్జెట్ ఎన్నికల కోసం కాకుండా
రైల్వేబడ్జెట్లో తెలంగాణకు రూ. 5,454 కోట్ల కేటాయింపులు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంతో పోలిస్తే.. 6 రెట్లు ఎక్కువ కేటాయింపులు. తెలంగాణలో ఇప్పటికే రూ.47,984 కోట్ల విలువైన..
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ,