telugu navyamedia

తెలంగాణ వార్తలు

మేడారం వనదేవతల దర్శనార్థం బారీసంఖ్యలో భక్తులు

navyamedia
ములుగు జిల్లాలోని మేడారం మహా జాతర సమీపిస్తున్న వేళ, వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం సెలవు

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం

navyamedia
మున్సిపల్‌  ఫిబ్రవరిలో ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతికి ముందు లేదంటే ఆ తర్వాత షెడ్యూల్‌ ప్రకటించి నోటిఫికేషన్‌ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం

నేడు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించు కోనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

navyamedia
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం దర్శించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన

నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం

navyamedia
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై

బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బాయికాట్ చేయాలని నిర్ణయం: హరీష్ రావు

navyamedia
అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బాయికాట్ చేయాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు మీడియాకు తెలియజేశారు. గన్‌పార్క్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొన్న: ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

navyamedia
“కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా, సంతోషంగా, ఆర్థికంగా బలంగా అభివృద్ధి చెందాలని స్వామివారిని

కేసీఆర్‌ తప్పు చేయకపోతే అసెంబ్లీ సమావేశాలకురావాల్సిందే: కల్వకుంట్ల కవిత

navyamedia
కల్వకుంట్ల కవిత రాజకీయంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈరోజు మీడియాతో

కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదు: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

navyamedia
కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నీటి హక్కులను

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ‘డిజిటల్ అరెస్ట్’ మోసం కేసుల్లో రూ. 1.95 కోట్లకు సంబంధించిన కేసును ఛేదించారు

navyamedia
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద ‘డిజిటల్ అరెస్ట్’ మోసం కేసుల్లో రూ. 1.95 కోట్లకు సంబంధించిన కేసును ఛేదించారు మరియు గుజరాత్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర విమర్శలు

navyamedia
తెలంగాణ అసెంబ్లీకి సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరైనారు. అసెంబ్లీకి కేసీఆర్ రావడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే,

రేపు తెల్లవారుజామున వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

navyamedia
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతున్నారు. ఈ రాత్రి రేవంత్ తన కుటుంబంతో

అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైంది: కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్

navyamedia
డ్రగ్స్‌ కేసులపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పండుగల అప్పుడే డ్రగ్స్‌ కేసులు నమోదు చేస్తారా? అని రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అకున్