నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ గారి పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది సేవాలాల్
తెలంగాణలో ఇటీవల ఫిబ్రవరి 13, 2026న జరిగిన పురపాలక (మున్సిపల్) ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు తుది దశకు చేరుకుంది. అక్రమ సరోగసీ మరియు మనీలాండరింగ్ ఆరోపణలపై సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అధినేత్రి
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) నూతన ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి డా. జ్యోతి బుద్ధ ప్రకాష్ నియమితులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం పెద్ద సంఖ్యలో అదనపు బస్సులను ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించకుండా మానసిక వేదనకు గురి చేయడం
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై అసహనంతో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ పాత్ర ఏముందని ప్రశ్నిస్తూనే,
కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేసారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని
జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, రేగొండ మండలం, కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు
ఈరోజు (ఫిబ్రవరి 7) , హైదరాబాద్లో జరిగిన జేఎన్టీయూహెచ్ (JNTUH) స్నాతకోత్సవం కార్యక్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన పుచ్చకాయల స్పందన గారు ఎంబీఏ గోల్డ్ మెడల్ అందుకున్నారు.
హైదరాబాద్ నాంపల్లిలోని రెడ్ హిల్స్లో గల తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ శనివారం ఉదయం భారీగా