రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ ప్రభుత్వం బడుగు
‘మీర్జాపురం రాణి కృష్ణవేణి’ అంటూ సీనియర్ జర్నలిస్టు- ప్రముఖ రచయిత భగీరథ గారు పుస్తకం తీసుకొస్తున్నారని తెలియగానే ఆనందపడ్డాను. కానీ 516 పేజీల పుస్తకం అంటే !
తెలంగాణలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని, సమాజం తలదించుకోవాల్సిన ఘటన కుమ్మెర జాతరలో జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కుమ్మెర జాతరలో మృతి
మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు అగ్రనేతలు తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి ముందు అధికారికంగా లొంగిపోయారు. దశాబ్దాల కాలం పాటు అజ్ఞాతంలో ఉన్న వీరు డీజీపీ ముందు
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. మన అస్తిత్వానికి సుస్థిర కోట నిర్మించేది మన మాతృభాషే, మనకంటూ గర్వంగా చెప్పుకోవడానికి ఓ సమాధానం మన భాష , సంస్కృతులే.
శుక్రవారం ఉదయం అమీర్పేటలోని మైత్రీవనం కాంప్లెక్స్ (నీలగిరి బ్లాక్) లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైత్రీవనం సమీపంలోని నీలగిరి బ్లాక్ భవనంలోని నాలుగో అంతస్తులో ఉన్న ఒక
తెలంగాణ అభివృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేయాలనే దృఢ సంకల్పంతో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులతో కలిసి న్యూఢిల్లీలో పార్టీ
న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన విందులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న ‘ఇండియా AI ఇంపాక్ట్
వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ రాజధానిగా ఉన్న హైదరాబాద్ను జీవవైజ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బయోఏషియా-2026 సదస్సు వేదికగా జీవవిజ్ఞాన రంగానికి
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు కేసీఆర్కు సంపూర్ణ ఆయురారోగ్యాలు