telugu navyamedia

తెలంగాణ వార్తలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు

navyamedia
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన ‘కారు’ను ఉద్దేశించి ఆయన తీవ్ర

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారు: కేటీఆర్

navyamedia
జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నిజం, ధర్మం కూడా బీఆర్ఎస్ పక్షానే ఉన్నాయని ఆయన

స్థానిక ఎన్నికల లో బీసీల రిజర్వేషన్ల అంశం పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు లో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు దాఖలుచేయనున్నది

navyamedia
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం తెలంగాణ పై ఇటీవల హైకోర్టు స్టే ఇవ్వగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తడుతుండడం మరింత ఉత్కంఠ రేపుతోంది. 42శాతం

బీసీల పట్ల కాంగ్రెస్‌కు నిజాయితీ, చిత్తశుద్ధి లేదు: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

navyamedia
బీసీల పట్ల కాంగ్రెస్‌కు నిజాయితీ, చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పరువు తీసుకుందన్నారు. కాంగ్రెస్

తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

navyamedia
తెలంగాణలో  తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. రెండు విడుతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తొలి విడుత ఎన్నికలకు

తెలంగాణ ఆర్ టి సి బస్సు ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా నిరసన లో పాల్గొన్నా కేటీర్, హరీష్ రావు, తలసాని మరియు బిర్ఎస్ నేతలు

navyamedia
ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ నేడు  బిర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, తలసాని, పద్మారావు బస్ భవన్‌కు ర్యాలీగా వెళ్లారు. వారు తెలంగాణ ఆర్టీసీ

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్

navyamedia
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఏఐసీసీ అధికారిక ప్రకటనను విడుదల

హైదరాబాద్​లో మాన్యుఫాక్చరింగ్​ హబ్ ను నెలకొల్పనున్న ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలీ లిల్లీ

navyamedia
ప్రపంచంలోనే పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలీ లిల్లీ సుమారు రూ.9 వేల కోట్ల తెలంగాణ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ క్రమంలో దేశంలోనే మొదటిసారిగా

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అహంకారంతో బీహారీలను అవమానించేలా మాట్లాడారు: ప్రశాంత్ కిశోర్

navyamedia
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని, అప్పుడు ఆయనను వారి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కానీ, ప్రధానమంత్రి నరేంద్ర

నేడు హైదరాబాద్‌లోని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనున్న దసరా అలై-బలై వేడుకలు

navyamedia
అలై బలై 2025 ఉత్సవం ఈ రోజు ఘనంగా జరగనుంది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అధ్వర్యంలో అలై బలై ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ 20వ సంవత్సర

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది, సామాన్య వ్యక్తి రూ. 50 వేల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లడానికి అనుమతి

navyamedia
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల  కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ

navyamedia
ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా గెలుపులో తెలుగు యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ కీలక పాత్ర పోషించినాడు . ఈ యువ క్రికెటర్‌పై క్రికెట్ దిగ్గజాల నుంచి