అర్జున అవార్డు గ్రహీత, విశాఖపట్నంకు చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. కామన్వెల్త్, ఆసియా క్రీడలకు సన్నద్ధమవుతున్న ఆమెకు రూ.30.35 లక్షల
వివిధ రంగాల్లో అత్యుత్తమ విజయాలు సాధించిన పిల్లలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలను రాష్ట్రపతి అందజేశారు. న్యూఢిల్లీలో ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి
ప్రపంచ బాక్సింగ్ కప్ తుది పోరులో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు. గ్రేటర్ నోయిడాలో
ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత క్రికెట్ జట్టు సాధించిన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనదైన శైలిలో స్పందించారు. క్రీడా మైదానంలో
భారత క్రికెట్ జట్టులో తెలుగు వ్యక్తికి కీలక బాధ్యత లభించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) మాజీ ఉపాధ్యక్షుడు, భీమవరానికి చెందిన పీవీఆర్ ప్రశాంత్ను టీమిండియా మేనేజర్గా
చెస్ ప్రపంచంలో భారత దేశానికి గర్వకారణమైన క్షణాలు ఇవి..! FIDE మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్లో ఇద్దరు భారతీయ క్రీడాకారిణులు – గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి,