telugu navyamedia

క్రీడలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ

navyamedia
ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా గెలుపులో తెలుగు యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ కీలక పాత్ర పోషించినాడు . ఈ యువ క్రికెటర్‌పై క్రికెట్ దిగ్గజాల నుంచి

ఆసియా కప్ ఫైనల్లో విజయం సాధించిన టీమిండియా ఆటగాళ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు

navyamedia
ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత క్రికెట్ జట్టు సాధించిన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనదైన శైలిలో స్పందించారు. క్రీడా మైదానంలో

ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌కు మేనేజర్‌గా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) మాజీ ఉపాధ్యక్షుడు పీవీఆర్ ప్రశాంత్‌ నియామకం

navyamedia
భారత క్రికెట్ జట్టులో తెలుగు వ్యక్తికి కీలక బాధ్యత లభించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) మాజీ ఉపాధ్యక్షుడు, భీమవరానికి చెందిన పీవీఆర్ ప్రశాంత్‌ను టీమిండియా మేనేజర్‌గా

ఏడేళ్ల తర్వాత ఏపీకి ప్రో కబడ్డీ మళ్లీ రీ-ఎంట్రీ: విశాఖలో తెలుగు టైటాన్స్ తొలి మ్యాచ్

navyamedia
ఏడేళ్ల తర్వాత ఏపీకి ప్రో కబడ్డీ లీగ్ తిరిగి రావడం సంతోషకరం – ఈ నెల 29న తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య తొలి మ్యాచ్

ఫిడే మహిళల చెస్‌ ప్రపంచకప్‌ విజేతగా దివ్య దేశ్‌ముఖ్‌

navyamedia
ఫిడే మహిళల చెస్‌ ప్రపంచకప్‌ విజేతగా దివ్య దేశ్‌ముఖ్‌ నిలిచింది. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోనేరు హంపిపై దివ్య దేశ్‌ముఖ్‌ విజయం సాధించింది. ఈ

భారత చెస్ చరిత్రలో చారిత్రాత్మక క్షణం – ప్రపంచ కప్ ఫైనల్‌లో హంపి vs దివ్య దేశ్‌ముఖ్

navyamedia
చెస్ ప్రపంచంలో భారత దేశానికి గర్వకారణమైన క్షణాలు ఇవి..! FIDE మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్‌లో ఇద్దరు భారతీయ క్రీడాకారిణులు – గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి,

ఇంగ్లాండ్ టూర్ కు టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్‌: బీసీసీఐ

navyamedia
ఇంగ్లాండ్ టూర్కు టీమ్‌ ని బీసీసీఐ ప్రకటించింది. సెలక్షన్ కమిటీ జట్టు పగ్గాలను 25 ఏళ్ల యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ కు అప్పగించింది. టెస్టుల్లో భారత్‌

నీరజ్ చోప్రా కు అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

navyamedia
శుక్రవారం దోహా వేదికగా మొదలైన ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌ లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. నీరజ్ తన

జాతీయ క్రీడా పురస్కారాల్లో అర్జున అవార్డు కు యర్రాజి జ్యోతి, జివాంజి దీప్తి తెలుగు తేజాలు ఎంపికయ్యారు

navyamedia
కేంద్రం ప్రకటించిన జాతీయ క్రీడా పురస్కారాల్లో తెలుగు తేజాలు ఇద్దరు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ విభాగంలో యర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి జివాంజి దీప్తిలకు అర్జున అవార్డులు

2024 ఏడాదికి గాను నలుగురు క్రీడాకారులకు ఖేల్ రత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది

navyamedia
కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారాలను ప్రకటించింది. 2024 ఏడాదికి గాను గొప్ప ప్రదర్శనలు కనబరిచిన నలుగురు క్రీడాకారులను

ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్ అవార్డు గ్రహీత జెస్సీరాజ్ కు చంద్రబాబు అభినందనలు తెలియజేశారు

navyamedia
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీరాజ్ ను ప్రతిష్ఠాత్మక ‘ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్ – 2025’ వరించింది. ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా

పారిస్ పారాలింపిక్స్ 2024 మహిళల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఈవెంట్‌ లో అవని లేఖరా బంగారు పతకం, మోనా అగర్వాల్ కాంస్యం సాధించారు.

navyamedia
శుక్రవారం పారిస్ 2024 పారాలింపిక్స్‌లో అవనీ లేఖరా మరియు మోనా అగర్వాల్ వరుసగా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్‌లో స్వర్ణం మరియు