telugu navyamedia

pm modi

భారత్‌ శిలాజేతర ఇంధనంలో చారిత్రక విజయం – ఐదేళ్ల ముందే లక్ష్యం పూర్తి

navyamedia
భారత్‌ సరికొత్త రికార్డు సాధించింది. పెట్టుకున్న లక్ష్యాన్ని ఐదేళ్ల ముందుగానే సాధించి ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచింది. ఇండియా మొత్తం 484.8 గిగా వాట్‌ స్థాపిత సామర్థ్యంలో 242.8

ట్రినిడాడ్‌లో భారత స్పీకర్ కుర్చీకి చారిత్రక ప్రాధాన్యం గుర్తు చేసిన ప్రధాని మోదీ భావోద్వేగం

navyamedia
ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎమోషనల్ అయ్యారు. అక్కడి పార్లమెంట్‌కు హాజరైన మోదీ.. ఇరు దేశాల మధ్య అనుబంధం గురించి

మూడు దశాబ్దాల తర్వాత ఘనాలో భారత ప్రధాని పర్యటన – ప్రధాని మోదీకి ఘన స్వాగతం, అత్యున్నత అవార్డు

navyamedia
మూడు దశాబ్దాల తర్వాత ఘనాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. రాజధాని అక్రాలోని ఒక హోటల్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఎంపిక

navyamedia
ఏపీలో బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్‌ గతంలో శాసన మండలిలో

పాశమైలారం రసాయన పరిశ్రమలో భారీ పేలుడు: 8 మంది కార్మికుల దుర్మరణం, ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్, లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం Ask ChatGPT

navyamedia
తెలంగాణ రాష్ట్రంలోని  పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ధర్మ చక్రవర్తి బిరుదుతో ప్రధాని మోదీ సత్కారం – ఆచార్య శ్రీ విద్యానంద్ జీ శతాబ్ది ఉత్సవాల్లో జాతీయ నివాళి

navyamedia
జైన సన్యాసి ఆచార్య శ్రీ 108 విద్యానంద్ జీ మహరాజ్ శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ‘ధర్మ చక్రవర్తి’ బిరుదును శనివారంనాడు ప్రదానం

రైలు ఛార్జీల పెంపు ప్రజలకు భారం: ప్రధానికి స్టాలిన్ లేఖ

navyamedia
రైలు టిక్కెట్‌ ధరలు జూలై నెల ఒకటో తేదీ నుంచి స్వల్పంగా పెంచేందుకు రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్పందించారు. ఈ మేరకు

విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే అవకాశమిచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు

navyamedia
విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్ హిట్ అయిందని, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉదయం 6 గంటలకు

యోగా కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ డిల్లీ ప్రయాణం

navyamedia
విశాఖ నుంచి డిల్లీ బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోడీ – ప్రత్యేక విమానంలో డిల్లీ బయలుదేరిన ప్రధాని – యోగాంధ్ర కార్యక్రమం అనంతరం ఢిల్లీకి ప్రధాని మోడీ

నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా మార్చారు: చంద్రబాబు

navyamedia
యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో శనివారం

యోగాను ప్రపంచ వ్యాప్తం చేసిన దార్శనికుడు ప్రధాని మోదీ: పవన్ కల్యాణ్‌

navyamedia
అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా విశాఖలో యోగాంధ్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
ప్రపంచం నేడు అనేక సంఘర్షణలు, అశాంతి, అస్థిరతతో సతమతమవుతున్న తరుణంలో యోగా శాంతి మార్గాన్ని నిర్దేశిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విశాఖపట్నంలో ఈ ఉదయం జరిగిన