అమెరికా రాజకీయాల్లో భారత సంతతికి చెందిన మరో వ్యక్తి చరిత్ర సృష్టించారు. న్యూయార్క్ నగర మేయర్గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జొహ్రాన్ మమ్దానీ (34) ఘన విజయం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ఘనవిజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్షా ధీమా వ్యక్తం చేశారు. అధికార ఎన్డీయే 160కి పైగా
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరినా మచాడో భారత్పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ ఒక ‘గొప్ప ప్రజాస్వామ్యం’ అని, ప్రపంచంలోని
బిహార్ ప్రతిపక్ష మహాఘట్బంధన్ అధికారికంగా తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. సీఎం అభ్యర్థిగా రాష్ట్రీయ జనతా పార్టీ (ఆర్జెడి) నాయకుడు తేజస్వి యాదవ్, ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా
పాకిస్థాన్ కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాక్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణుల రేంజ్లోనే ఉందని అన్నారు. ఉత్తరప్రదేశ్
పాకిస్థాన్ మరోసారి దాని దురాగతం బయటపడింది. భారత్పై ఇటీవల సైనికులతో యుద్ధానికి దిగిన పాక్ ఈసారి తన మరో సరిహద్దు దేశం అఫ్గానిస్థాన్పై దాడికి పాల్పడింది. తూర్పు
తమిళనాడులో బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం చెన్నైలో ఏకంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది.
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమెరికాకు చెందిన ప్రముఖ గాయని, నటి మేరీ మిల్బెన్ తీవ్రంగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు
మావోయిస్టు ఉద్యమానికి పెను విఘాతం తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటిఫికేషన్లను విడుదల చేసింది. నవంబర్ 11న పోలింగ్