telugu navyamedia

National

నేడే భారత్‌కు రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్‌

navyamedia
నేడే భారత్‌కు రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దేశ రాజధాని ఢిల్లీకి రానున్నారు. పుతిన్‌ చివరిసారిగా 2021లో భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత

భారత్‌కు దక్కాల్సిన సరైన స్థానం ఇప్పుడు లభిస్తోంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

navyamedia
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడినప్పుడు ప్రపంచ దేశాల నేతలు ఎంతో శ్రద్ధగా వింటున్నారని, దీనికి కారణం అంతర్జాతీయ వేదికపై భారత్ బలం, సత్తా ప్రదర్శితం కావడమేనని రాష్ట్రీయ

పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్బంగా పార్లమెంట్ ప్రాంగణంలో మోదీ ప్రసంగించారు

navyamedia
బిహార్‌లో రికార్డు ఓటింగ్ జరిగిందని, ఎన్నికల్లో మహిళ ఓటింగ్ శాతం కూడా పెరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని, చట్టసభల్లో సమయానుకూలంగా చర్చలు తప్పనిసరి

దిత్వా తుపాన్ కారణంగా నష్టపోయిన శ్రీలంకకు భారత్ సహాయం.

navyamedia
దిత్వా తుపాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీలంకకు భారత్ తన సహాయ సహకారాలను విస్తరించింది. ‘ఆపరేషన్ సాగర్ బంధు’లో భాగంగా భారత వాయుసేనకు చెందిన సీ-130జే విమానం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత పర్యటన

navyamedia
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఆయన డిసెంబర్ 4, 5 తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్నారు.

అంధుల మహిళల టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
తొలిసారిగా నిర్వహించిన అంధుల మహిళల టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ చారిత్రక విజయం పట్ల

దక్షిణాఫ్రికాలో జరగనున్నG20 సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం దక్షిణాఫ్రికా బయలుదేరారు. 2025 నవంబర్ 21 నుండి 23 వరకు జరగనున్న 20వ G20 నాయకుల సదస్సులో

బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారు: అమిత్‌షా

navyamedia
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ఘనవిజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. అధికార ఎన్డీయే 160కి పైగా

ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్‌కు ఫ్యామిలీతో హాజరైన మంత్రి నారా లోకేష్

navyamedia
ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వరల్డ్ కప్ ట్రోపీ కోసం భారత్, దక్షిణాఫ్రికా జట్లు పోటీపడ్డాయి.

భారతమహిళల క్రికెట్‌ వన్డేవరల్డ్ కప్ లో భారతజట్టు చాంపియన్‌గా నిలిచింది

navyamedia
భారత మహిళల క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కోట్లాది క్రీడాభిమానుల కోరిక ఫలించిన వేళ వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు నయా చాంపియన్‌గా నిలిచింది.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారత్ ఎన్నో దేశాలకు, తరాలకు ఆదర్శం: మరియా కొరినా మచాడో

navyamedia
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరినా మచాడో భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ ఒక ‘గొప్ప ప్రజాస్వామ్యం’ అని, ప్రపంచంలోని

బిహార్ మహాఘట్‌బంధన్ సీఎం అభ్యర్థిగా రాష్ట్రీయ జనతా పార్టీ (ఆర్‌జెడి) నాయకుడు తేజస్వి యాదవ్‌

navyamedia
బిహార్ ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ అధికారికంగా తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. సీఎం అభ్యర్థిగా రాష్ట్రీయ జనతా పార్టీ (ఆర్‌జెడి) నాయకుడు తేజస్వి యాదవ్‌, ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా