telugu navyamedia

National

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న విపక్షాలు

navyamedia
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం ఇప్పటికే 103 మంది ఎంపీల సంతకాల సేకరణ!. మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్‌గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, 

ఫిబ్రవరి 6న ప్రధాని నరేంద్ర మోదీ ‘పరీక్షా పే చర్చ’ ప్రసారం

navyamedia
ఎగ్జామ్స్ టైమ్ వచ్చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ విద్యార్థులతో నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’ ఎపిసోడ్ ఫిబ్రవరి 6న టెలికాస్ట్ కానుంది. ఇటీవల ఢిల్లీ, కోయంబత్తూర్, రాయ్‌పూర్,

నేడు ఢిల్లీ పర్యటనకు రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. క్యాబినెట్ సమావేశం పూర్తైన అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన

భారతదేశ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీకి నా హృదయపూర్వక అభినందనలు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

navyamedia
వారం వ్యవధిలో రెండు ప్రపంచ స్థాయి వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేసినందుకు గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీకి

భారత్‌పై సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింన అమెరికా; ట్రంప్‌కి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ

navyamedia
వాణిజ్యరంగంలో మోదీ సర్కార్‌కు అతిపెద్ద విజయం దక్కింది. వారం రోజుల్లో రెండు చరిత్రాత్మక డీల్స్‌ కుదుర్చుకుంది భారత్‌. గతవారం యూరోపియన్‌ యూనియన్‌తో మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌పై

అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఎన్సీపీ నిర్ణయం

navyamedia
ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్య సునేత్రా పవార్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఎన్సీపీ  కీలక నిర్ణయం తీసుకుంది.

రేపు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

navyamedia
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు యథావిధిగా ఉదయం 9:15 గంటల నుంచి

అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక సమాచారం వెల్లడించిన మంత్రి రామ్మోహన్ నాయుడు

navyamedia
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు.

అజిత్ పవార్ దుర్మరణంపై పలువురు రాజకీయ నాయకలు, ప్రముఖులు సంతాపం తెలిపారు

navyamedia
బారామతి విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో ఫోన్ లో మాట్లాడిన మోదీ, అమిత్

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

navyamedia
ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము.  ఉదయం 11 లోక్ సభలో ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి

కేరళ తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్‌గా బీజేపీ నేత వి.వి. రాజేశ్‌ ఎన్నిక

navyamedia
కేరళ రాజకీయాల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్‌గా బీజేపీ నేత వి.వి. రాజేశ్‌ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికల్లో ఆయన 51 ఓట్లతో విజయం సాధించారు.

సమస్యలను పార్లమెంటులో చర్చించడానికి గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు: ఎంపీ శశిథరూర్

navyamedia
కాంగ్రెస్ పార్టీలో తాను ఒంటరిని కావొచ్చని, కానీ ప్రజలు మాత్రం వారి తరఫున ప్రాతినిధ్యం వహించడానికి, సమస్యలను లేవనెత్తడానికి తనను పార్లమెంటుకు పంపించారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ