దిత్వా తుపాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీలంకకు భారత్ తన సహాయ సహకారాలను విస్తరించింది. ‘ఆపరేషన్ సాగర్ బంధు’లో భాగంగా భారత వాయుసేనకు చెందిన సీ-130జే విమానం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఆయన డిసెంబర్ 4, 5 తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్నారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన వదంతులపై రావల్పిండిలోని అడియాలా జైలు అధికారులు స్పందించారు. ఆ
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం చేసిన అభ్యర్థన అందిందని, దానిని పరిశీలిస్తున్నామని భారత్ బుధవారం అధికారికంగా వెల్లడించింది.
తొలిసారిగా నిర్వహించిన అంధుల మహిళల టీ20 ప్రపంచకప్ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ చారిత్రక విజయం పట్ల
అమెరికా రాజకీయాల్లో భారత సంతతికి చెందిన మరో వ్యక్తి చరిత్ర సృష్టించారు. న్యూయార్క్ నగర మేయర్గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జొహ్రాన్ మమ్దానీ (34) ఘన విజయం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ఘనవిజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్షా ధీమా వ్యక్తం చేశారు. అధికార ఎన్డీయే 160కి పైగా
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరినా మచాడో భారత్పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ ఒక ‘గొప్ప ప్రజాస్వామ్యం’ అని, ప్రపంచంలోని
బిహార్ ప్రతిపక్ష మహాఘట్బంధన్ అధికారికంగా తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. సీఎం అభ్యర్థిగా రాష్ట్రీయ జనతా పార్టీ (ఆర్జెడి) నాయకుడు తేజస్వి యాదవ్, ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా