telugu navyamedia

International

కేరళ తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్‌గా బీజేపీ నేత వి.వి. రాజేశ్‌ ఎన్నిక

navyamedia
కేరళ రాజకీయాల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్‌గా బీజేపీ నేత వి.వి. రాజేశ్‌ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికల్లో ఆయన 51 ఓట్లతో విజయం సాధించారు.

సమస్యలను పార్లమెంటులో చర్చించడానికి గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు: ఎంపీ శశిథరూర్

navyamedia
కాంగ్రెస్ పార్టీలో తాను ఒంటరిని కావొచ్చని, కానీ ప్రజలు మాత్రం వారి తరఫున ప్రాతినిధ్యం వహించడానికి, సమస్యలను లేవనెత్తడానికి తనను పార్లమెంటుకు పంపించారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ

నేడే భారత్‌కు రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్‌

navyamedia
నేడే భారత్‌కు రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దేశ రాజధాని ఢిల్లీకి రానున్నారు. పుతిన్‌ చివరిసారిగా 2021లో భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత

భారత్‌కు దక్కాల్సిన సరైన స్థానం ఇప్పుడు లభిస్తోంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

navyamedia
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడినప్పుడు ప్రపంచ దేశాల నేతలు ఎంతో శ్రద్ధగా వింటున్నారని, దీనికి కారణం అంతర్జాతీయ వేదికపై భారత్ బలం, సత్తా ప్రదర్శితం కావడమేనని రాష్ట్రీయ

పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్బంగా పార్లమెంట్ ప్రాంగణంలో మోదీ ప్రసంగించారు

navyamedia
బిహార్‌లో రికార్డు ఓటింగ్ జరిగిందని, ఎన్నికల్లో మహిళ ఓటింగ్ శాతం కూడా పెరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని, చట్టసభల్లో సమయానుకూలంగా చర్చలు తప్పనిసరి

ప్రతిభావంతులైన భారతీయుల వల్ల అమెరికాకు ఎంతో మేలు జరిగింది: ఎలాన్ మస్క్

navyamedia
ప్రతిభావంతులైన భారతీయుల వల్ల అమెరికాకు ఎంతో మేలు జరిగిందని టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రశంసించారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన ‘పీపుల్

దిత్వా తుపాన్ కారణంగా నష్టపోయిన శ్రీలంకకు భారత్ సహాయం.

navyamedia
దిత్వా తుపాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీలంకకు భారత్ తన సహాయ సహకారాలను విస్తరించింది. ‘ఆపరేషన్ సాగర్ బంధు’లో భాగంగా భారత వాయుసేనకు చెందిన సీ-130జే విమానం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత పర్యటన

navyamedia
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఆయన డిసెంబర్ 4, 5 తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్నారు.

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు: అడియాలా జైలు అధికారులు

navyamedia
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన వదంతులపై రావల్పిండిలోని అడియాలా జైలు అధికారులు స్పందించారు. ఆ

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత అభ్యర్థన పై స్పందించిన భారత విదేశాంగ శాఖ

navyamedia
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం చేసిన అభ్యర్థన అందిందని, దానిని పరిశీలిస్తున్నామని భారత్ బుధవారం అధికారికంగా వెల్లడించింది.

అంధుల మహిళల టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
తొలిసారిగా నిర్వహించిన అంధుల మహిళల టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ చారిత్రక విజయం పట్ల

దక్షిణాఫ్రికాలో జరగనున్నG20 సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం దక్షిణాఫ్రికా బయలుదేరారు. 2025 నవంబర్ 21 నుండి 23 వరకు జరగనున్న 20వ G20 నాయకుల సదస్సులో