telugu navyamedia

ఆంధ్ర వార్తలు

టెక్నాలజీ వాడి పౌర సరఫరాల వ్యవస్థను పారదర్శకత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది: మంత్రి నాదెండ్ల మనోహర్

navyamedia
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించడంపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం ఇచ్చారు. పౌర సరఫరాల వ్యవస్థలో లోపాలను

కాకినాడ జిల్లా ఉప్పాడ మత్స్యకారులు సమస్యల పరిష్కారానికి కీలక చర్యలు చేపట్టిన పవన్ కల్యాణ్

navyamedia
కాకినాడ జిల్లా ఉప్పాడ ప్రాంతంలో మత్స్యకారులు చేపట్టిన ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల సముద్రం కలుషితమై తమ

వైసీపీ ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది

navyamedia
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన

శాసనమండలి లో మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టిన విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ తీర్మానానికి మద్దతు ప్రకటించింన వైసీపీ

navyamedia
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు మంగళవారం అత్యంత వాడివేడిగా, నాటకీయ పరిణామాల మధ్య సాగాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చకు

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ మనందరి ఆకాంక్ష: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ మనందరి ఆకాంక్ష అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో మంగళవారం వైద్యా, ఆరోగ్య శాఖ పై చర్చ జరిగింది.

మహిళల గురించి మీరు కూడా మాట్లాడతారా? బొత్సపై నారా లోకేష్ ఆగ్రహం

navyamedia
మహిళలను గౌరవించడమే తమకు నేర్పారని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. నిండు సభలో తన తల్లిని అవమానించినప్పుడు మీకు ఈ

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భారీ విరాళం సమర్పించిన తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

navyamedia
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నేడు భారీ విరాళం సమర్పించారు. సుమారు రూ.60 లక్షల

‘ఒకే నగరం-ఒకటే సంబరం’ విజయవాడ ఉత్సవ్‌ కు ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేశ్‌

navyamedia
‘ఒకే నగరం-ఒకటే సంబరం’ అనే నినాదంతో విజయవాడ ఉత్సవ్‌ ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, రాష్ట్ర ఐటీ, హెచ్‌ఆర్‌డీ మంత్రి నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్లను జూన్ చివరినాటికి లబ్ధిదారులకు అప్పగిస్తాము: మంత్రి పొంగూరు నారాయణ

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. టిడ్కో ఇళ్లపై నిన్న శాసనసభలో జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు

రేపటి నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ

navyamedia
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 24 నుంచి అక్టోబరు 2 వరకు జరగనున్న

మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి పవన్ కల్యాణ్‌ను అహ్వానించిన మంత్రి నారా లోకేశ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సభా కార్యక్రమాలకు

కార్మికుల పని గంటల పెంపు బిల్లు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స సత్యనారాయణ

navyamedia
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. కార్మికుల పని గంటలను 8 నుంచి 12 గంటలకు