కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం వేట్లపాలెం, జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న ఓ బాణసంచా తయారీ కేంద్రంలో మధ్యాహ్నం జరిగిన భారీ బాణసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి
విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు పర్యటించారు. చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల వయసు బాలికలకు
జపాన్కు చెందిన ప్రొటీరియల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో తన తొలి స్టీల్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ప్రొటీరియల్ ఇండియా సంస్థ, తన అనుబంధ సంస్థ ‘మెట్ గ్లాస్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు అస్వస్థతకు గురయ్యారు. ఫిబ్రవరి 26 (గురువారం) రాత్రి ఆయనకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) నగరంలోని ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి కొత్త బస్టాండ్ నుండి స్క్రూ బ్రిడ్జ్ వరకు కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నవంబరు 29వ తేదీన
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభ కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో రోజువారీ వేతనాలు, ఎన్ఎంఆర్ ఉద్యోగుల వేతనాలపై
వైసీపీ నేతలపై శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కౌన్సిల్లో వైసీపీ సభ్యులు ప్రశ్నోత్తరాలు కూడా జరగకుండా
చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే దిశగా కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ విజ్ఞాన యాత్రలో భాగంగా మంగళవారం 495 మంది విద్యార్థులు శాసనసభను సందర్శించారు.