telugu navyamedia

ఆంధ్ర వార్తలు

కాకినాడ జిల్లా లో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు; 18 మంది మృతి

navyamedia
కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం వేట్లపాలెం, జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న ఓ బాణసంచా తయారీ కేంద్రంలో మధ్యాహ్నం జరిగిన భారీ బాణసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి

చీపురుపల్లిలో బాలికలకు అందించే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

navyamedia
విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు పర్యటించారు. చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల వయసు బాలికలకు

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి , కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లో వేచి ఉన్న

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రానున్న మరో కీలక కంపెనీ జపాన్‌కు చెందిన ప్రొటీరియల్ సంస్థ

navyamedia
జపాన్‌కు చెందిన ప్రొటీరియల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తన తొలి స్టీల్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ప్రొటీరియల్ ఇండియా సంస్థ, తన అనుబంధ సంస్థ ‘మెట్ గ్లాస్

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అస్వస్థత ఆయన హైదరాబాద్‌కు తరలింపు

navyamedia
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు అస్వస్థతకు గురయ్యారు. ఫిబ్రవరి 26 (గురువారం) రాత్రి ఆయనకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్

విజయవాడ కొత్త బస్టాండ్ నుంచి స్క్రూ బ్రిడ్జ్ వరకు ఫ్లెఓవర్ రానుందన్న ఎంపీ కేశినేని

navyamedia
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) నగరంలోని ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి కొత్త బస్టాండ్ నుండి స్క్రూ బ్రిడ్జ్ వరకు కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి

శనివారం ఆంధ్రప్రదేశ్ సిఎస్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న సాయి ప్రసాద్

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నవంబరు 29వ తేదీన

తిరుమల సమాచారం

navyamedia
రుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ . ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు . ఉదయం

ఆంధ్రా విశ్వవిద్యాలయం దేశ స్థాయి ర్యాంకింగ్స్‌లో 72వ స్థానం నుండి టాప్‌ 10 స్థాయికి తీసుకొచ్చాము: మంత్రి లోకేశ్

navyamedia
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభ కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో రోజువారీ వేతనాలు, ఎన్ఎంఆర్ ఉద్యోగుల వేతనాలపై

జగన్ అండ్ కో నిజస్వరూపం ఇప్పడు రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయింది: మంత్రి పయ్యావుల కేశవ్

navyamedia
వైసీపీ వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. జగన్ అండ్ కో నిజస్వరూపం ఇప్పడు రాయలసీమ ప్రజలందరికీ

వైసీపీ నేతలపై శాసనమండలి చీఫ్‌ విప్ పంచుమర్తి అనురాధ తీవ్ర ఆగ్రహం

navyamedia
వైసీపీ నేతలపై శాసనమండలి చీఫ్‌ విప్ పంచుమర్తి అనురాధ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ  కౌన్సిల్‌లో వైసీపీ సభ్యులు ప్రశ్నోత్తరాలు కూడా జరగకుండా

యువత రాజకీయాల్లోకి రావాలి, మాతృభాషను మరువొద్దు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

navyamedia
చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే దిశగా కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ విజ్ఞాన యాత్రలో భాగంగా మంగళవారం 495 మంది విద్యార్థులు శాసనసభను సందర్శించారు.