ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభమైంది. వివిధ దేశాల నుంచి 500కు పైగా కంపెనీల ప్రతినిధులు హాజరైనారు. పలు కంపెనీల సీఈవోలతో ప్రధాని రౌండ్టేబుల్ మీట్ ,
ఎగ్జామ్స్ టైమ్ వచ్చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ విద్యార్థులతో నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’ ఎపిసోడ్ ఫిబ్రవరి 6న టెలికాస్ట్ కానుంది. ఇటీవల ఢిల్లీ, కోయంబత్తూర్, రాయ్పూర్,
వాణిజ్యరంగంలో మోదీ సర్కార్కు అతిపెద్ద విజయం దక్కింది. వారం రోజుల్లో రెండు చరిత్రాత్మక డీల్స్ కుదుర్చుకుంది భారత్. గతవారం యూరోపియన్ యూనియన్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్పై
వివిధ రంగాల్లో అత్యుత్తమ విజయాలు సాధించిన పిల్లలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలను రాష్ట్రపతి అందజేశారు. న్యూఢిల్లీలో ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి
దిత్వా తుపాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీలంకకు భారత్ తన సహాయ సహకారాలను విస్తరించింది. ‘ఆపరేషన్ సాగర్ బంధు’లో భాగంగా భారత వాయుసేనకు చెందిన సీ-130జే విమానం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభం కావడం సంతోషకరమని, ఇది ఒక యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలో
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి భక్తులతో పాటు రాజకీయ, వ్యాపార రంగాల
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ భారత్పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆవిష్కరణల రంగంలో భారత్ ఒక ప్రపంచ స్థాయి నాయకుడిగా నిలుస్తోందని,
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో తరం జీఎస్టీ (జీఎస్టీ 2.0) సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల తొలి రోజే
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ తాజాగా మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తుత గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా.. మోహన్ భగవత్ తో