telugu navyamedia

navyamedia

ఆంధ్రప్రదేశ్‌లో గత వైకాపా ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం క్రైమ్ రేట్ 6 శాతం తగ్గింది: హోం మంత్రి వంగలపూడి అనిత

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో గత వైకాపా  ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం క్రైమ్ రేట్ 6 శాతం తగ్గిందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఈరోజు అసెంబ్లీలో వెల్లడించారు.

అమీర్‌పేటలోని మైత్రీవనం కాంప్లెక్స్‌ (నీలగిరి బ్లాక్) లో భారీ అగ్నిప్రమాదం

navyamedia
శుక్రవారం ఉదయం అమీర్‌పేటలోని మైత్రీవనం కాంప్లెక్స్‌ (నీలగిరి బ్లాక్) లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైత్రీవనం సమీపంలోని నీలగిరి బ్లాక్ భవనంలోని నాలుగో అంతస్తులో ఉన్న ఒక

2026 మార్చ్ నెలలో రానున్న ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వీలుగా ‘జాబ్ క్యాలెండర్’

డీప్-టెక్ లీడర్‌గా ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని బలోపేతం కై చేసుకోబోయే ఒప్పందాలపై ఆశాభావం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సదస్సుకు హాజరయ్యారు. ఏఐ రంగంలో భారత్ ప్రపంచ నాయకత్వాన్ని వహిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈరోజు న్యూఢిల్లీలో

హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసినందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి: మంత్రి కందుల దుర్గేష్

navyamedia
ఏపీ శాసన మండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాల ప్రదర్శన మరియు అవి కింద పడిన ఉదంతంపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాసన మండలిలో వైసీపీ సభ్యుల తీరుపై కీలక వ్యాఖ్యలు చేసిన పయ్యావుల కేశవ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సభ్యుల తీరుపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా మండిపడ్డారు. ఫిబ్రవరి 20, 2026న జరిగిన

నేడు ఢిల్లీలో జరుగుతున్న “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026″లో పాల్గొనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026″లో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ . ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, కృష్ణ తేజా గెస్ట్ హౌస్ వరకు వేచి ఉన్న భక్తులు. ఉదయం

న్యూఢిల్లీలో రాహుల్ గాంధీ ని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర అభివృద్ధిపై చర్చించిన ఎ. రేవంత్ రెడ్డి కేబినెట్ సహచరులు

navyamedia
తెలంగాణ అభివృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేయాలనే దృఢ సంకల్పంతో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులతో కలిసి న్యూఢిల్లీలో పార్టీ

హెరిటేజ్ సంస్థపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మంత్రి అచ్చెన్నాయుడు

navyamedia
హెరిటేజ్ సంస్థపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. చీజ్ ప్యాకెట్లు చేతిలో పట్టుకుని, వాటిని నెయ్యి అని చూపిస్తూ ప్రజలను,

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో కలిసి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి: ముకేశ్ అంబానీ

navyamedia
ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్  రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో కలిసి  రాబోయే ఏడేళ్లలో ఈ రంగంలో రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్

ఏపీఈపీడీసీఎల్ పరిధిలో లైన్ మెన్ ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం: మంత్రి గొట్టిపాటి రవికుమార్

navyamedia
ఏపీఈపీడీసీఎల్ పరిధిలో లైన్ మెన్ ల కొరత పై బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం ఇచ్చారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో లైన్ మెన్