గూగుల్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ఢిల్లీలో జరిగిన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన ‘కారు’ను ఉద్దేశించి ఆయన తీవ్ర
విశాఖలో పది బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.87,250)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి నేడు ఢిల్లీలో ఎంఓయుపై సంతకాలు
అసత్య ప్రచారం చేస్తున్న సాక్షి మీడియా కి నోటీసులు పంపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కల్తీ మద్యంతో మరణాలు అంటూ అసత్య వార్తలని వండి వార్చింది జగన్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నిజం, ధర్మం కూడా బీఆర్ఎస్ పక్షానే ఉన్నాయని ఆయన
రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు పౌర సరఫరాల శాఖ సరికొత్త విధానం ప్రవేశ పెట్టినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్పాట్లోనే బియ్యాన్ని పరీక్షించేందుకు అందుబాటులోకి
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటిఫికేషన్లను విడుదల చేసింది. నవంబర్ 11న పోలింగ్
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం తెలంగాణ పై ఇటీవల హైకోర్టు స్టే ఇవ్వగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తడుతుండడం మరింత ఉత్కంఠ రేపుతోంది. 42శాతం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్
బీసీల పట్ల కాంగ్రెస్కు నిజాయితీ, చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పరువు తీసుకుందన్నారు. కాంగ్రెస్
“ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో అవిశ్రాంతంగా కృషి చేసినందుకు” మరియు “నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి శాంతియుత పరివర్తన కోసం ఆమె చేసిన పోరాటం” కోసం నార్వేజియన్ నోబెల్ కమిటీ