సప్లయ్ చైన్, లాజిస్టిక్స్, ఇన్ ఫ్రా రంగాల్లో పేరెన్నికగన్నబహుళజాతి సంస్థ ఎజిలిటీ వైస్ చైర్మన్ తారిఖ్ సుల్తాన్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి
శారీరక సంబంధానికి అంగీకరించినంత మాత్రాన ఆమెతో గడిపిన ఏకాంత క్షణాలను వీడియోలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడానికి ఇచ్చిన అనుమతిగా భావించరాదని దిల్లీ హైకోర్టు స్పష్టం
హైదరాబాద్లో రెండోరోజూ సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు
ఆంధ్రప్రదేశ్ను సప్లయ్ చైన్ కార్యకలాపాలకు వ్యూహాత్మక ప్రాంతంగా పేర్కొంటూ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, ZF ఫాక్స్కాన్ కంపెనీని రాష్ట్రంలో తమ యూనిట్ను ఏర్పాటు
రాష్ట్రంలోని మొత్తం విద్యార్థుల్లో 60 శాతం మంది విద్యార్థుల భవితవ్యం ప్రైవేట్ స్కూల్స్ లోనే… ట్రస్మా సభ భారీ సక్సెస్… భారీ ఎత్తున తరలివచ్చిన కరస్పాండెంట్లు… సమాజ
సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో విచారణ నిమిత్తం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఉదయం ఏసీబీ కార్యాలయానికి వచ్చిన సమయంలో ఏసీబీ
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్టు పురోగతికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని
నందమూరి తారకరామారావు గారు స్వీయ దర్శకత్వంలో అనితరసాధ్యమైన “రావణబ్రహ్మ” పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం “సీతారామ కళ్యాణం” 06-01-1961 విడుదలయ్యింది. ఎన్టీఆర్ గారి సోదరులు నందమూరి తివిక్రమరావు
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్ను ప్రధాని మోదీ సోమవారం వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. వందల కోట్ల రూపాయిలతో ప్రారంభించిన ఈ టెర్మినల్ ఎన్నో
తెలంగాణ యువత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఆదివారం ప్రజాభవన్లో రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద సివిల్ సర్వీసెస్లో