ఏపీ రాజధాని సమస్యపై కేంద్రం స్పందించాలి: వీహెచ్vimala pJanuary 21, 2020 by vimala pJanuary 21, 20200568 ఏపీలో మూడు రాజధానుల విధానంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించారు. Read more