telugu navyamedia

Tourisam Boat accident Telangana people

గోదావరి బోటు ఘటనలో 21 మంది తెలంగాణ వాసులు!

vimala p
గోదావరి నదిలో 61 మందితో వెళుతున్న రాయల్ వశిష్ఠ అనే లాంచీ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తెలంగాణకు చెందినవారు 21 మంది ఉన్నట్లు తెలుస్తోంది.