గోదావరి బోటు ఘటనలో 21 మంది తెలంగాణ వాసులు!vimala pSeptember 15, 2019 by vimala pSeptember 15, 20190575 గోదావరి నదిలో 61 మందితో వెళుతున్న రాయల్ వశిష్ఠ అనే లాంచీ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తెలంగాణకు చెందినవారు 21 మంది ఉన్నట్లు తెలుస్తోంది. Read more