telugu navyamedia

Lok Sabha Election amithsha Mamata

హింసతో తమను అణగదొక్కలేరు: అమిత్‌ షా

vimala p
హింసతో తమను అణగదొక్కలేరని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా అన్నారు. కోల్‌కతాలో మంగళవారం జరిగిన తన ర్యాలీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పధకం ప్రకారం హింసకు పాల్పడిందని ఆరోపించారు.