నేటి నుండి జన్మభూమి సందర్భంగా, నాయకులందరూ గ్రామాలలోని ఉండాలని, పదిరోజులు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి వారి దగ్గరకు స్వయంగా నాయకులే వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని,
ఏపీసీఎం చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో నేటి నుండి జన్మభూమి కార్యక్రమాన్ని సంకల్పించారు. పదిరోజులు జరగనున్న ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాలలో ఉన్న సమస్యలకు తక్షణ పరిష్కారం