రాఫెల్ స్కాంతో మోదీ ఎలాంటి చౌకీదారో తెలుస్తోంది: చంద్రబాబు
రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంతో మోదీ ఎలాంటి చౌకీదారో స్పష్టంగా తెలుస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపురలో సోమవారం సాయంత్రం కాంగ్రె్స-జేడీఎస్