telugu navyamedia

Ayodhya Yogi Adityanath Uttar Pradesh

రామరాజ్య స్థాపనకు ప్రధాని మోదీ కృషి: యూపీ సీఎం యోగి

vimala p
రామరాజ్య స్థాపనకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. జార్ఖండ్ లోని బగోదర్ లో బీజేపీ తరఫున ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.