తప్పుడు రికార్డులతో నిందలు..వైసీపీ ప్రభుత్వం పై చంద్రబాబు ఫైర్
వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రతిష్టను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు.,

