telugu navyamedia

Tdp Yanamala Vizag YSRCP Leaders

కబ్జా భూములను కాపాడుకోవడానికే విశాఖలో రాజధాని: యనమల

vimala p
వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములను కాపాడుకునేందుకే విశాఖపట్టణంలో రాజధాని ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఉత్తరాంధ్రను దోపిడీ కేంద్రంగా చేసే పన్నాగంలో