కేసులు మాఫీ చేసుకోవడానికే జగన్ ఢిల్లీ వెళ్లారు: ఎంపీ కేశినేనిvimala pOctober 22, 2019 by vimala pOctober 22, 20190674 ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. జగన్ తనపై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడానికే ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. Read more