telugu navyamedia

Revanth Reddy Congress KCR Trs Jagan

పోతిరెడ్డిపాడు’పై కేసీఆర్, జగన్ కలిసే నాటకం: రేవంత్ రెడ్డి

vimala p
పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.