సెల్ఫీ తీసుకుంటుండగా కాలువలో పడి.. తల్లి, కూతురు మృతిసెల్ఫీ తీసుకుంటుండగా కాలువలో పడి.. తల్లి, కూతురు మృతి
సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదావశాత్తు వరద కాలువలో పడి తల్లీ, కూతురు మృతి చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాండ్సార్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

