ఆంధ్రప్రదేశ్ని దెబ్బకొట్టానే లక్ష్యంతో దాడులు: లోకేష్
అన్నిరంగాల్లో అభివృద్దిపథంలో పయనిస్తున్న ఆంధ్రప్రదేశ్ని ఎలాగైనా దెబ్బకొట్టానే లక్ష్యంతో కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మంత్రి లోకేష్ మండిపడ్డారు. తిరువురు జన్మభూమి సభలో ఆయన మాట్లాడుతూ

