telugu navyamedia

Kishan Reddy Fires On Pakistan

యుద్దాలలో ఓడిపోయినా పాకిస్థాన్‌కు బుద్ధి రాలేదు

vimala p
యుద్దాలలో ఓడిపోయినా పాకిస్థాన్‌కు బుద్ధి రాలేదని బీజేపీ నేత కిషన్‌రెడ్డి మండిపడ్డారు. భారతదేశాన్ని చీల్చి జమ్మూ కాశ్మీర్‌ను సొంతం చేసుకునేందుకు కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.